Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వేతనంతో కూడిన సెలవు దినం : సిఎస్

అమరావతి: ఈ నెల 23వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఆ తేదీన ఆ నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (21:54 IST)
అమరావతి: ఈ నెల 23వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఆ తేదీన ఆ నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ జిఓఆర్టి నంబరు 1820 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
23వ తేదీ బుధవారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర సంస్థలు, మరే ఇతర ఎస్టాబ్లిష్మమెంట్లలో పనిచేసే ఉద్యోగులు వారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ఎక్ట్స్-ఆర్డినరీ గెజిట్‌లో కూడా ప్రచురించడం జరుగుతుందని సిఎస్ దినేష్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments