Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ఆక్సిజన్ కొరతతో ఒకేసారి ఆరుగురు మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:19 IST)
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ మరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం ఆరుగురు కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఆక్సిజన్ కొరత కారణంగా వీరంతా చనిపోయారు. అయితే, వీరంతా ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయారా లేదా అనే విషయంపై జిల్లా ఆరోగ్య శాఖ స్పందించలేదు. 
 
మరోవైపు, గూడూరులోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఐదు రోజుల్లో ఐదుగురు కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఆక్సిజన్ కొరత కారణంగానే చనిపోయారు. అంతేకాకుండా, జిల్లాలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తూనేవున్నాయి. ఇదిలావుంటే, ఆక్సిజన్ కొరత కారణంగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments