న్యాయ పోరాటంతో వైసీపీ అన్యాయాలను ఎదుర్కొంటాం...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:54 IST)
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైసీపీ కక్షసాధింపు రాజకీయాలకు బాధితుడైన మైనార్టీ నాయకుడు పఠాన్ ఖయ్యూమ్ ఖాన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడికి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం సెంటర్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల వైసీపీ నేతల కక్ష సాధింపులో భాగంగా అధికారులు కూల్చివేసిన ఖయ్యూమ్ ఖాన్ కు చెందిన దుకాణాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 

 
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా చేపట్టిన దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారని కక్షకట్టి ఖయ్యూమ్ ఖాన్ దుకాణాన్ని రాత్రికి రాత్రి అధికారులతో కూల్చివేయించారని సోమిరెడ్డి చంద్ర‌బాబుకు వివరించారు. 
 

ఖయ్యూమ్ ఖాను కు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు న్యాయపోరాటానికి అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు  భరోసా ఇచ్చారు. ప్రజలతో పాటు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని  టీడీపీ అధినేత దైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments