Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన.. 38 ఎక‌రాల్లో గంజాయి ధ్వంసం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:57 IST)
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా భారీగా గంజాయి తోట‌లను పోలీసులు ధ్వంసం చేశారు. 38 ఎకరాల్లో ర‌హ‌స్యంగా పండిస్తున్న గంజాయి తోటలు ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలం, దేవరపల్లి పంచాయతీకి చెందిన కుంకుమపూడి, చేరుకంపాకలు,  భూసులు గ్రామాలలో 38 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
జిల్లా ఎస్పీ  బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్, ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ సిబ్బంది గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. గంజాయికి కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌యారైంద‌ని ఇటీవ‌ల ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డం, దీన్ని రాజకీయం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న ప్రారంభించారు.


దండులు దండులుగా విశాఖ ఏజెన్సీలో తిరుగుతూ, గంజాయి పండిస్తున్న ప్రాంతాల‌ను గుర్తిస్తున్నారు. దీనికి స్థానిక రైతుల స‌హకారాన్ని అర్థిస్తున్నారు. గంజాయి వేసిన వారి వివ‌రాలు తీసుకుని, వారినే పంట‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్ళి స్వ‌యంగా పంట‌ను ధ్వంసం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments