Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:07 IST)
ఈ నెల 17వ తేది నుంచి తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌  తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరిగి గైనిక్‌, ఇన్‌ఫర్టిలిటీ, మోనోపాజ్‌ క్లీనిక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న ప్రసూతి విభాగంలో ఎక్కువగా రద్దీ ఉండటం వలన దానిని తగ్గించడానికి ప్రసూతి వైద్య భవనం నుంచి స్ర్తీ వైద్య విభాగం సేవలు మరో భవనంలోకి మార్చడం జరిగిందన్నారు.

సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రతి రోజూ స్ర్తీ వైద్య విభాగంలో ఓపీ సేవలు, చికిత్స అందిస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా సంతాన సాఫల్య కేంద్రం నుంచి ప్రతి బుధవారం, శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments