Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లిస్తానని ఇంటికి పిలిచి మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Ongole
Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో ఓ దారుణం జరిగింది. అప్పు చెల్లిస్తానని నమ్మబలికి మహిళను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఓ కానిస్టేబుల్. ఈ కామాంధుడైన కానిస్టేబుల్‌కు మరో ఇద్దరు మిత్రులు కూడా తనవంతు సహకారం అందించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బల రోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె వద్ద కానిస్టేబుల్ రూ.35 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. 
 
అదేక్రమంలో ఆమెతో సన్నిహితంగా మెలుగుతూనే, ఆమెకు తెలియకుండానే నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేశ్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments