Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోయిన నిమ్మకాయల ధరలు.. ఒక్క నిమ్మ పది రూపాయలు

సెల్వి
శనివారం, 30 మార్చి 2024 (11:21 IST)
నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి తీవ్రత పెరగడంతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిన్నమొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు దొరకగా, నేడు వాటి ధర రూ. 40కి పెరిగింది. విడిగా అయితే ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. కిలో ధర రూ.200లకు పెరుగుతోంది. 
 
నిమ్మకాయలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కర్ణాటకలో ఈసారి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా నిమ్మ సాగవుతుంది. 
 
ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments