Webdunia - Bharat's app for daily news and videos

Install App

42వ రోజులకి చేరుకున్న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:32 IST)
కరోనా మూలంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ఈ రోజుకు 42 రోజులు అయింది. మే 3 తరువాత కూడా  భక్తులను దర్శనానికి అనుమతి అంశంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు నిర్ణయం తీసుకుంటాం అని ఇఓ  సింఘాల్ మీడియాకు తెలియజేశారు.

పద్మావతి అమ్మవారికి నిర్వహించే పరిణయోత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేస్తూన్నాం అని,
 ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని అనుకున్నా 80 మంది సిబ్బంది అవసరమవుతారు. 
సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడంతో ఆగమ పండితులు సూచన మేరకు వాయిదా వేస్తూన్నాం అన్నారు.
 
శార్వారి నామ సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం వుండటంతో నారాయణ గిరి ఉద్యాన వనంలోనే ఉత్సవాలును నిర్వహిస్తాం అని తెలియజేశారు ఇఓ సింఘాల్.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments