Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జ‌న‌ర‌ల్ బోగీల్లోకి ఇక య‌థేచ్ఛ‌గా ఎక్క‌వ‌చ్చు...

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:38 IST)
రైల్వే సాధార‌ణ ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌. మీరు రైళ్లలోని జనరల్‌ బోగీల్లోకి ఇక కొవిడ్‌కు ముందు మాదిరే య‌ధేచ్ఛ‌గా ప్రయాణం చేయవచ్చు. కోవిడ్ నిబంధ‌న‌ల వ‌ల్ల గ‌తంలో రిజర్వేష‌న్ త‌ప్ప‌ని స‌రి కానీ, ఇపుడు ఆ రిజర్వేషన్‌ అవసరం లేదు.

స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్ రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయం ఈ నెల 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్ర‌స్తుతానికి హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments