Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టర్లను బెందిరించిన వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ

Webdunia
గురువారం, 12 మే 2022 (07:38 IST)
ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
చక్రాయపేట మండలం నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులను బెందిరించడమే కాకుండా, రూ.5 కోట్ల డబ్బులు డిమాండ్ చేసినందుకు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, ఆయనపై ఈ తరహా కేసులు అనేకం ఉండటంతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్ 14400 లేదా 100 లేదా తన ఫోన్ నంబరు 94407 96900కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments