Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:48 IST)
ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. నిర్మలమ్మకు ఎయిర్‌పోర్టులో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.

అక్కడి నుంచి నరసాపురానికి చేరుకొని, ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
ఇదిలా వుంటే.. గతవారం విశాఖలో పర్యటించారు.. నిర్మలా సీతారామన్. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్‌ను సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments