Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసిపెట్టుకోండి.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానే : అలీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:56 IST)
సినీ హాస్యనటుడు, వైపాకా నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా వైకాపా మహా గర్జన జరిగింది. ఇందులో అలీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందిస్తున్న ఘతన ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెదుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన జోస్యం చెప్పారు. 
 
కాగా, వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెల్‌బోర్న్ వేదికగా వైకాపాకు చెందిన ప్రవాసాంధ్రులు ఈ మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో వైకాపా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments