Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసిపెట్టుకోండి.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానే : అలీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:56 IST)
సినీ హాస్యనటుడు, వైపాకా నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా వైకాపా మహా గర్జన జరిగింది. ఇందులో అలీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందిస్తున్న ఘతన ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెదుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన జోస్యం చెప్పారు. 
 
కాగా, వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెల్‌బోర్న్ వేదికగా వైకాపాకు చెందిన ప్రవాసాంధ్రులు ఈ మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో వైకాపా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments