Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్ తెరిచాక విధించే కొత్త రూల్స్ ఏంటో తెలుసా?

Webdunia
ఆదివారం, 17 మే 2020 (16:36 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి మూడో వారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసివున్నారు. కరోనా వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం కూడా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ కారణంగానే పాఠశాలలు, కళాశాలలు మూసివేసివున్నారు. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులను ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో దేశంలో విద్యా రంగం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 
 
ఈ పరిస్థితుల్లో పలు దేశాల్లో పాఠశాలలు ప్రారంభించారు. అయితే, తమ పిల్లలను మాత్రం ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం ఓ సవాల్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో త్వరలో కూడా కొత్త విద్యా సంవత్సరం జూన్ నెలలో ప్రారంభంకావాల్సివుంది. అయితే, పాఠశాలలు తెరవడం ఓ ఛాలెంజింగ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరిస్తే సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. విద్యార్థులకు షిప్టు విధానంలో తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, మరికొంతమందికి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అంశాలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments