Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:32 IST)
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ రూపకల్పన చేశారు. ప్రతిపాదనలు పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైల్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో 79.9కిలోమీటర్ల నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ తయారీకి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

డీపీార్ రూపకల్పనకు ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్షియంకు ఇచ్చిన ఉత్తర్వలు రద్దు చేశారు. ప్రతిపాదనల తయారీకి ఢిల్లీ మెట్రో, రైట్స్, యూఎంటీసీని సంప్రదించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

మూడు కారిడార్లలో మెట్రో నిర్మాణం కోసం డీపీఆర్ లను రూపకల్పన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments