Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తరకం వైరస్.. దేవినేని ఉమ ట్వీట్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:42 IST)
ఆంధ్రప్రదేస్ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కొత్తరకం కరోనా వ్యాప్తి చెందిందంటూ దేవినేని ట్వీట్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేసులు పెడుతుందని విమర్శించారు. 
 
స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి మాత్రం అడ్డంకి కాదని ఉమ అన్నారు. ‘‘వారికి ఈ వైరస్ సోకదనేనా? ఈ నెల 25న మీ రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పంపిణి చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’’ జగన్ అంటూ దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments