Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని కలిస్తే తప్పా? ఇనుప రాడ్‌ను కాల్చి వాతలు పెట్టిన?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:55 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడుకు, తండ్రిని కలుసుకున్నాడనే అక్కసుతో తల్లిని అనే విచక్షణ మరచి ఏడేళ్ల చిన్నారి శరీరంపై వాతలు పెట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళూరుపేట మండలం సూళ్లూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, కృష్ణకుమారి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఓ ఏడేళ్ల బాబు ఉన్నాడు. అయితే చిన్నారి తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారికి తన తండ్రిని చూడాలనిపించి.. తల్లికి తెలియకుండా తండ్రిని కలుసుకున్నాడు.
 
ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమారి ఆగ్రహంతో బాలుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఐరన్ రాడ్‌ను కాల్చి కొడుకు శరీరంపై వాతలు పెట్టింది. దీనిపై తండ్రి ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆపై తల్లిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments