Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తో

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:47 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కథనాన్ని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది.
 
ఈ పత్రిక సంపాదకీయంలో 'ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12-13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?' అని 'స్వరాజ్యమంటే ఏంటి?' అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ సందేహం లేవనెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments