Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తో

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:47 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కథనాన్ని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది.
 
ఈ పత్రిక సంపాదకీయంలో 'ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12-13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?' అని 'స్వరాజ్యమంటే ఏంటి?' అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ సందేహం లేవనెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments