విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు నాట్స్ సాయం: 100 కుటుంబాలకు ఆహారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (20:50 IST)
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు తన వంతు సాయం చేసింది. దాదాపు 100 కుటుంబాలకు నాట్స్  ఆహారాన్ని అందించింది. 
 
గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకున్న నాట్స్ నాయకత్వం వెంటనే అక్కడ ముందుగా బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. నాట్స్ ఇండియా కో-ఆర్డినేటర్ సూర్యదేవర రామానాయుడు... స్థానిక బిర్యానీస్ అండ్ మౌర్ రెస్టారెంట్ సహాకారంతో బాధితులకు ఆహారాన్ని పంపిణి చేశారు. 
 
నాట్స్ నాయకులు సూర్య ఈ పంపిణీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే నాట్స్ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పలు ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఆహారాన్ని అందిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments