Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:19 IST)
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్టం రాజు సందర్శించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్లు ఉన్నారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో మంత్రి, ఎంపీలు పర్యటించి, స్థానికులను, అధికారులను అప్రమత్తం చేశారు. 
 
ఆచంట నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరి పరీవాహక లంక గ్రామాలైన పెద్దమలం లంక, పుచ్చల లంక, రవి లంక, మార్రిముల, అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 
 
వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments