Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట మొదలు.. తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీ సీజ్

Webdunia
బుధవారం, 3 జులై 2019 (10:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో టీడీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 
 
అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మరో టీడీపీ నేతకు చెందిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారు. 
 
ఇపుడు మాజీ మంత్రి, నారాయణ గ్రూపు సంస్థల అధినేత పి. నారాయణకు చెందిన నారాయణ జూనియర్ కాలేజీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీని సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments