Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి కిలోమీటర్లకు చేరువలో నారా లోకేష్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:54 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారంతో 74వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ 949 కిలో మీటర్ల దూరం నడిచారు. తద్వారా వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రికార్డుకు చేరువలో వున్నారు. 
 
ఉదయం 11.30 గంటలకు దేవరకొండ క్రాస్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులతో భేటీ కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఈ రోజు రాత్రికి వలగొండ క్రాస్ వద్ద బస చేస్తారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments