Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లాలో నారా లోకేష్ పర్యటన

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (13:19 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం రావులాపురంలో  పర్యటించనున్నారు. 
 
ఇటీవల హత్యకు గురైన టిడిపి కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 
 
లోకేష్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు చేపట్టకుండా పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments