Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (19:26 IST)
ఏపీ మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఇలా ట్వీట్ చేశారు. 
 
వైఎస్ జగన్ గారు! ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాశారు, అయినా మీరు వినలేదు. హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు విద్యుత్ పీపీఏలపై మీ సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్, భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా?
 
జగన్ గారు! ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టకండి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలండి." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే సామెతలో తేడా కనబడుతోంది... మీరు పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అని నెటిజన్లు మొదలుపెట్టేశారు మళ్లీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments