Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (19:26 IST)
ఏపీ మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఇలా ట్వీట్ చేశారు. 
 
వైఎస్ జగన్ గారు! ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాశారు, అయినా మీరు వినలేదు. హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు విద్యుత్ పీపీఏలపై మీ సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్, భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా?
 
జగన్ గారు! ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టకండి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలండి." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే సామెతలో తేడా కనబడుతోంది... మీరు పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అని నెటిజన్లు మొదలుపెట్టేశారు మళ్లీ.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments