Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

సెల్వి
శుక్రవారం, 25 జులై 2025 (11:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం-యూకే మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో కొత్త యుగం ప్రారంభానికి దారితీసే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (CETA)పై సంతకం చేస్తున్నందున, ఏపీ విద్య- ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ మేరకు ఎక్స్ పోస్టులో ఎక్స్‌‌లో ఈ మేరకు మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. "భారతదేశం-యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్ర లోతైన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రోజు మనం ఆ సంబంధంలో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాము. 
 
భారతదేశం-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇది 99శాతం టారిఫ్ లైన్లపై జీరో-డ్యూటీ యాక్సెస్‌తో భారతీయ వస్తువులకు అపూర్వమైన మార్కెట్ యాక్సెస్‌ను అందించింది. ఇది వాణిజ్య విలువలో దాదాపు వంద శాతం కవర్ చేస్తుంది. 
 
ముఖ్యంగా, ఏపీ విలువైన ఆక్వా పరిశ్రమ యూకేలోకి గణనీయమైన మార్కెట్ యాక్సెస్‌ను పొందుతుంది. తగ్గిన సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది." అని నారా లోకేష్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments