Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:48 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. హస్త కళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

 
ఈ పన్ను వల్ల చేనేత రంగం నాశనమవుతుందనీ, అసలే కోవిడ్ కష్టాల్లో కొట్టుకులాడుతున్న ఈ రంగంపై జీఎస్టీ పన్ను పెంపుతో మరింత భారం మోపవద్దని అభ్యర్థించారు. పెంచిన పన్నును తిరిగి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments