Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:48 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. హస్త కళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

 
ఈ పన్ను వల్ల చేనేత రంగం నాశనమవుతుందనీ, అసలే కోవిడ్ కష్టాల్లో కొట్టుకులాడుతున్న ఈ రంగంపై జీఎస్టీ పన్ను పెంపుతో మరింత భారం మోపవద్దని అభ్యర్థించారు. పెంచిన పన్నును తిరిగి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments