Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానది ఒడ్డున అనామకంగా నాగ ప్రతిమలు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:41 IST)
కృష్ణానది ఒడ్డున అనామకంగా అనేక నాగ ప్రతిమలు కనిపించాయి. సీతానగరం సమీపంలోని నది ఒడ్డున స్థానికులు వీటిని గుర్తించారు. ఈ నాగ ప్రతిమలు పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నాగ ప్రతిమల అనామకంగా కనిపించడం వెనుక ఉన్న వాస్తవం ఏంటో లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా కృష్ణా నది తీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో ఈ నాగ ప్రతిమలు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయే తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. 
 
కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న కోరణంలోనూ వారు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాలు నాగ ప్రతిమలు కావడంత దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీ తీరాన వదిలి వెళ్లివుంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న గుట్టును బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments