Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానది ఒడ్డున అనామకంగా నాగ ప్రతిమలు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:41 IST)
కృష్ణానది ఒడ్డున అనామకంగా అనేక నాగ ప్రతిమలు కనిపించాయి. సీతానగరం సమీపంలోని నది ఒడ్డున స్థానికులు వీటిని గుర్తించారు. ఈ నాగ ప్రతిమలు పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నాగ ప్రతిమల అనామకంగా కనిపించడం వెనుక ఉన్న వాస్తవం ఏంటో లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా కృష్ణా నది తీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో ఈ నాగ ప్రతిమలు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయే తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. 
 
కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న కోరణంలోనూ వారు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాలు నాగ ప్రతిమలు కావడంత దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీ తీరాన వదిలి వెళ్లివుంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న గుట్టును బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments