Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానది ఒడ్డున అనామకంగా నాగ ప్రతిమలు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:41 IST)
కృష్ణానది ఒడ్డున అనామకంగా అనేక నాగ ప్రతిమలు కనిపించాయి. సీతానగరం సమీపంలోని నది ఒడ్డున స్థానికులు వీటిని గుర్తించారు. ఈ నాగ ప్రతిమలు పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నాగ ప్రతిమల అనామకంగా కనిపించడం వెనుక ఉన్న వాస్తవం ఏంటో లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా కృష్ణా నది తీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో ఈ నాగ ప్రతిమలు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయే తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. 
 
కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న కోరణంలోనూ వారు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాలు నాగ ప్రతిమలు కావడంత దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీ తీరాన వదిలి వెళ్లివుంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న గుట్టును బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments