Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి

Webdunia
శనివారం, 15 మే 2021 (21:16 IST)
కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి చెందారు. భవానీపురంలోని మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న పి ఆనంద్ మరియదాసు (47) ఫిల్టరు బెడ్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

గత నాలుగురోజుల క్రితం కరోనా బారిన పడిన ఆనంద్ చికిత్స నిమిత్తం ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆయన మరణంతో కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments