Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పైన ముద్రగడ పద్మనాభం పోటీకి వైసిపి ప్లాన్?

ఐవీఆర్
శనివారం, 2 మార్చి 2024 (18:27 IST)
ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో ఎప్పుడైనా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనితో గెలుపు గుర్రాల పైన ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇటీవలే జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. కనీసం 80 సీట్లు తీసుకుంటారని, రెండున్నరేళ్లు సీఎం పదవి తీసుకుంటారని ఊహిస్తే ఎందుకూ పనికిరాని నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
 
మరోవైపు ఆ లేఖతో జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురంలో తనపై పోటీ చేసి విజయం సాధించాలంటూ ముద్రగడకు సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో పాలక పార్టీ వైసిపి ముద్రగడపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నాయకులను ముద్రగడ ఇంటికి పంపించి మంతనాలు జరిపినట్లు సమాచారం. ముద్రగడ అంగీకరిస్తే ఆయనను పిఠాపురం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments