Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:32 IST)
టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.
 
తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో  ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆయన కోరారు.
 
సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరూ క్రమశిక్షణతో మెలగుతూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని శ్రీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments