Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:13 IST)
కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, దీనికి కేంద్ర బడ్జెట్ చేసిన కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. 
 
పెట్రోల్‌లో పన్నుల వాటా 40కి తగ్గిందని, విద్య కోసం ఏపీ 11.8 ఖర్చుచేస్తుండగా, కేంద్రం కేవలం 2.6కి ఖర్చుచేస్తోందని వివరించారు.
 
ఈ బడ్జెట్‌.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు, రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments