Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:13 IST)
కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, దీనికి కేంద్ర బడ్జెట్ చేసిన కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. 
 
పెట్రోల్‌లో పన్నుల వాటా 40కి తగ్గిందని, విద్య కోసం ఏపీ 11.8 ఖర్చుచేస్తుండగా, కేంద్రం కేవలం 2.6కి ఖర్చుచేస్తోందని వివరించారు.
 
ఈ బడ్జెట్‌.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు, రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments