Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:13 IST)
కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, దీనికి కేంద్ర బడ్జెట్ చేసిన కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. 
 
పెట్రోల్‌లో పన్నుల వాటా 40కి తగ్గిందని, విద్య కోసం ఏపీ 11.8 ఖర్చుచేస్తుండగా, కేంద్రం కేవలం 2.6కి ఖర్చుచేస్తోందని వివరించారు.
 
ఈ బడ్జెట్‌.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు, రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments