Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి : విజయసాయి రెడ్డి

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:39 IST)
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు పట్టిన గతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా పడుతుందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత గొటబాయకు పట్టిన గతే చంద్రబాబు అనే గొట్టబాయికి పడుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
2024 ఎన్నికల తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు సింగపూర్‌కు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం చంద్రబాబు కొన్నేళ్ల క్రితమే సింగపూర్‌లో ఓ హోటల్‌ను కొనుగోలు చేశారన్నారు. అలాగే, ఇక్కడకు పారిపోయేందుకు ఓ ప్రైవేట్ జెట్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారని ఆరోపించారు. 
 
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేలా 2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి పడుతుందని గొట్టబాయ - గొట్టంబాబులిద్దరిదీ ఒకే మజిలీ సింగపూరేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments