Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మందిర నిర్మాణానికి.. ఎంపీ సుజనా కుటుంబం రూ.2.2కోట్ల విరాళం

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (12:20 IST)
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరుతో తమ కుటుంబం తరపున రూ.2.2కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలిపారు.

ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. శ్రీరాముడిలా విలువలకు కట్టుబడి ఉంటే జీవితంలో ఉన్నతస్థాయి పొందవచ్చన్నారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్‌ మాట్లాడుతూ 500 ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతోందని, ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు గర్వించే క్షణాలన్నారు. రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు ఎంతోమంది ఉత్సాహంగా విరాళాలు ఇస్తున్నారని, తన వంతుగా రూ. 5లక్షల 116 ప్రకటించారు.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ రూ.5లక్షలు, సీసీఎల్‌ రూ.6 కోట్ల 39లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ. 15లక్షల విరాళం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments