చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామకృష్ణంరాజు

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:01 IST)
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు వుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రఘురామ లేఖ రాశారు. ఏపీలో రాజకీయం హద్దులు దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. 
 
ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు ర్యాలీ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారని లేఖలో తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా ఉంచి చంద్రబాబుకు రక్షణ కల్పించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పోలీసులు ఎందుకు కలిపించలేదని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments