Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ఎన్నికల్లో కోడికత్తి - బాబాయ్ హత్య అంటూ ప్రచారం చేసి గెలిచాం : ఆర్ఆర్ఆర్

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:20 IST)
సొంత పార్టీపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో కోడికత్తి దాడి కేసు, బాబాయి వివేకా హత్య కేసు అంటూ బిక్క మొహం వేసుకుని ప్రచారం చేయడం వల్లే తమ పార్టీ గెలిచిందని, వచ్చే ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అవుతుందని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. 
 
ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద మంది సలహాదారులను నియమించుకున్నారన్నారు. అలాంటి జగన్ సొంతంగా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర భవిష్యత్ కోసం, అభివృద్ది కోసం పోరాటం సొంతంగా ఏం సలహాలు ఇవ్వగలరని ఎద్దేవా చేశారు. ఇంకెన్ని రోజులు పోలవరం, ప్రత్యేక హోదా అంటూ కాలం గడుపుతారని నిలదీశారు. వివేకా బాబాయ్ హత్య కేసుల, కోడికత్తితో దాడి అంటూ అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో తమ వైకాపా గెలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చెప్పి ప్రజలను మోసం చేస్తారని నిలదీశారు. జగనన్న వసతి దీవెన పథకానికి డబ్బులు లేకపోవడం వల్లే మొన్న బటన్ నొక్కలేదని ఆర్ఆర్ఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఘనంగా "కావేరి" మూవీ సక్సెస్ మీట్

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

రీసెంట్‌ టైమ్స్‌లో బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం': మహేష్ బాబు

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలా? ఐతే ఈ డ్రింక్స్ తాగి చూడండి

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

తర్వాతి కథనం
Show comments