Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి క‌త్తి డ్రామా తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు: ర‌ఘ‌రామ రాజు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (18:49 IST)
వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని, చాలా దురదృష్టమని, దీనిపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే అందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆన్నారు. 
 
 
రాధా ఇంటి వ‌ద్ద రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలన్నారు.  కోడి కత్తి కథలా వంగవీటి రాధాపై ఏదో కుట్ర పన్ని, ఆ నిందను ఇతరుల మీదకు నెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు జగన్ తన కోడి కత్తి డ్రామా తెలివి తేటలు ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీపీఎస్ ర‌ద్దును పక్కదారి పట్టించేందుకే, తెరపైకి సినిమా సమస్య తీసుకువచ్చారని విమర్శించారు.


హీరో సిద్దార్ధ్‌కి ఏపీతో సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని అంటున్నారని, మరి జస్టిస్ చంద్రు, కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలంటున్నారన్నారు. జగన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీం కోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments