Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ మైనింగ్ వల్లే శాంతిపురం క్వారీలో పేలుళ్లు!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (18:41 IST)
చిత్తూరు జిల్లా  శాంతిపురం మండలం సోమపురం క్వారీలో బుధవారం జరిగిన పేలుడు ఘటనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అక్రమ క్వారీయింగ్ నిర్వహించడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. క్వారీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. 
 
 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమమైనింగ్ చేస్తున్న వైసీపీ నేతల ధన దాహానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవరం పేలుళ్లలో మృతి చెందిన గోవిందప్పకు చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య సహాయంతోపాటు పరిహారం అందించాలని విజ్జప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments