Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా? కంటే కూతుర్నే కనాలి : ఆర్ఆర్ఆర్

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:21 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. సీబీఐ - చంద్రబాబు నాయుడు కుమ్మక్కైతే 35కి పైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని బెయిల్‌పై తిరుగుతున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతారా? కోర్టుకు వెల్లకుండా ఉండేవారా? అని అడిగారు. 
 
ఇకపోతే ఈ నెల 25వ తేదీ వరకు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ సీబీఐను తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రంకోర్టును ఆశ్రయించడం స్వాగతించదగిన విషయమన్నారు. కంటే కూతురునే కనాలి అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై ఇదేమి తీర్పు అని ప్రజలు అనుకుంటున్నారని, కానీ, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. అదేసమయంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాష్ రెడ్డి ఊహించకపోయి ఉండొచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments