Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా? కంటే కూతుర్నే కనాలి : ఆర్ఆర్ఆర్

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:21 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. సీబీఐ - చంద్రబాబు నాయుడు కుమ్మక్కైతే 35కి పైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని బెయిల్‌పై తిరుగుతున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతారా? కోర్టుకు వెల్లకుండా ఉండేవారా? అని అడిగారు. 
 
ఇకపోతే ఈ నెల 25వ తేదీ వరకు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ సీబీఐను తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రంకోర్టును ఆశ్రయించడం స్వాగతించదగిన విషయమన్నారు. కంటే కూతురునే కనాలి అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై ఇదేమి తీర్పు అని ప్రజలు అనుకుంటున్నారని, కానీ, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. అదేసమయంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాష్ రెడ్డి ఊహించకపోయి ఉండొచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో : ప్రియాంక అరుళ్ మోహన్

NTR: యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిసిన ఎన్.టి.ఆర్.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి

Chiranjeevi: కిష్కింధపురి సినిమా చాలా బావుంది : మెగాస్టార్ చిరంజీవి

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

తర్వాతి కథనం
Show comments