Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట సరైనదే : రఘురామకృష్ణంరాజు

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (10:47 IST)
నవ్యాంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని వైకాపాకు చెందిన నరసాపురం రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం వెస్ట్ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం మంచిదేనని చెప్పారు. జనవరి 20వ తేదీన అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రాజధానులపై ఓ ప్రకటన వెలువడుతందని ఆయన చెప్పారు. 
 
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు అంశాలన్నారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న 'అధికార వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అన్న వాదన నూటికి నూరుపాళ్లు సమంజసమైనదన్నారు. అయితే సీఎం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నారని వివరించారు. 
 
గ్రోత్‌ ఇంజన్‌లా ఈ విభజన ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే అమరావతి రైతుల, ప్రజల ఆశలు వమ్ము చేయకుండా బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఆ శక్తి సామర్ధ్యాలు ఆయనకు ఉన్నాయని ఎంపీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments