Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో గొడ‌వ‌ప‌డి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌ల్లి అదృశ్యం!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మార్ రావ్ కాలనీకి చెందిన ఓలేటి.సునీత(26) ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యం అయింది. ఈనెల 20న పిల్లలు ఏంజెల్ (7) రూప ఆశ్రయ (6)తో కలిసి ఇంటిలో నుండి వెళ్ళి పోయింద‌ని ఆమె అన్న ఫిర్యాదు చేశాడు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల‌ను సాకుగా తీసుకుని ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్లు అన్న దుర్గారావు ఫిర్యాదు చేశాడు. 
 
 
దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సునీత, ఆమె కుమార్తెల‌ కోసం గాలింపు చేపట్టామ‌ని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంద‌ని ఎస్సై తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, నూజివీడు సీఐ-8332983803, పట్టణఎస్ఐ-9440796439 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments