Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:52 IST)
విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల నాలుగు నెలలుగా చెన్నైకు విమానాలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆచరణలో పెట్టడంతో, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైకు తొలి విమానం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌కు నాలుగేసి చొప్పున నడుస్తుండగా, వారంలో రెండు రోజులు ఢిల్లీకి ఒక విమానం నడుస్తుంది.

తాజా నిర్ణయంతో చెన్నైకు ఒక విమానంతోపాటు హైదరాబాద్‌కు అదనంగా మరో విమానానికి అవకాశం ఇవ్వడంతో విజయవాడ నుంచి నడిచే విమానాల సంఖ్య 11కు చేరింది. ఈ రెండు విమానాలు ఒకేరోజు ప్రారంభం కానున్నాయని ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments