Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రాక్ చేయాలి... యాప్ సిద్ధం.. పవన్ ట్వీట్ వైరల్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:11 IST)
Pawan Tweet
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా పౌరులు కొత్త యాప్ సిద్ధం చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యత ఎప్పుడూ ఒకరికే వుండకూడదు.. అది అందరికీ వుండాలని పవన్ అన్నారు.
 
ఉపాధ్యాయుల జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులను సర్కారు ఒత్తిడి చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలాంటి తరహా యాప్‌ను పౌరులు సిద్ధం చేయాలని ట్విట్టర్ ద్వారా పవన్ తెలిపారు. 
 
ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లు ఆ కార్టూన్‌లో వుంది. పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments