Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రాక్ చేయాలి... యాప్ సిద్ధం.. పవన్ ట్వీట్ వైరల్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:11 IST)
Pawan Tweet
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా పౌరులు కొత్త యాప్ సిద్ధం చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యత ఎప్పుడూ ఒకరికే వుండకూడదు.. అది అందరికీ వుండాలని పవన్ అన్నారు.
 
ఉపాధ్యాయుల జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులను సర్కారు ఒత్తిడి చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలాంటి తరహా యాప్‌ను పౌరులు సిద్ధం చేయాలని ట్విట్టర్ ద్వారా పవన్ తెలిపారు. 
 
ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లు ఆ కార్టూన్‌లో వుంది. పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments