Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపండ్ల పేరుతో అనకాపల్లిలో 8 యేళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 12 మే 2022 (06:53 IST)
ఏపీలోని అనకాపల్లిలో జీడిపండ్లు పేరుతో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ మైనర్ బాలుడే కావడం గమనార్హం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన17 యేళ్ల బాలుడు తమ ఇంటి పక్కనే ఉండే 8 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. జీడిపండ్లు ఏరుకుందామని ఆ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడి తర్వాత ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments