Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యా మంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. 
 
అయితే, ఈ ఉత్తర్వులను సుప్రీంలో సీబీఐ సవాలు చేసింది. ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వివరించింది. ఛార్జిషీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సురేశ్‌ దంపతులు స్పందిస్తూ కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందన్నారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments