Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విచక్రవాహనంపై మంత్రి పర్యటన

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (18:35 IST)
ప్రజలకు సేవ చేసేందుకే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి ద్విచక్రవాహనంపై విజయవాడలో సుడిగాలి పర్యటన చేశారు. 
 
నగర అభివృద్ధికి  మరియు ప్రజలకు కావలసిన అవసరాలు తెలుసుకోవడానికి మంత్రి సామాన్యుని వలె ద్విచక్రవాహనంపై పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
స్థానికులతో కలిసి రోడ్డు పక్కన టీ బంకులో టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. వారి సాధిక బాధలు వారి అవసరాలు మరియు నగర అభివృద్ధికి కావాల్సిన సలహాలు తీసుకున్నారు..
 
తొలుత మంత్రి  బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, సొరంగం ప్రాంతం, భవానిపురం, ఊర్మిళ నగర్, కామ కోటి నగర్, జోజీ నగర్, హెచ్ బి కాలనీ, శివాలయం వీధి, తదితర ప్రాంతాలలో పర్యటించారు.
 
పర్యటనలో మంత్రితో పాటు నగర పాలక సంస్థ అధికారులు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments