Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విచక్రవాహనంపై మంత్రి పర్యటన

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (18:35 IST)
ప్రజలకు సేవ చేసేందుకే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి ద్విచక్రవాహనంపై విజయవాడలో సుడిగాలి పర్యటన చేశారు. 
 
నగర అభివృద్ధికి  మరియు ప్రజలకు కావలసిన అవసరాలు తెలుసుకోవడానికి మంత్రి సామాన్యుని వలె ద్విచక్రవాహనంపై పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
స్థానికులతో కలిసి రోడ్డు పక్కన టీ బంకులో టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. వారి సాధిక బాధలు వారి అవసరాలు మరియు నగర అభివృద్ధికి కావాల్సిన సలహాలు తీసుకున్నారు..
 
తొలుత మంత్రి  బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, సొరంగం ప్రాంతం, భవానిపురం, ఊర్మిళ నగర్, కామ కోటి నగర్, జోజీ నగర్, హెచ్ బి కాలనీ, శివాలయం వీధి, తదితర ప్రాంతాలలో పర్యటించారు.
 
పర్యటనలో మంత్రితో పాటు నగర పాలక సంస్థ అధికారులు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments