Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా చెల్లి కవిత ఓడిపోవడం బాధ కలిగించింది : ఒవైసీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:26 IST)
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారతదేశ రాజకీయల్లో ముస్లింలపై అణిచివేత ధోరణి మొదలైందని విమర్శించారు ఒవైసీ. పౌరసత్వ సవరణ బిల్లును దళితులు, ముస్లింలు, బడుగుబలహీన వర్గాలవారు కలసికట్టుగా ఉద్యమించాలి అన్నారు. 
 
మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్టాల్లో మజ్లీస్ పార్టీని ఆదరిస్తున్నారు అని, మహారాష్ట్రలో మజ్లీస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వెళ్లారు అన్నారు. భారతదేశ 130 కోట్ల ప్రజలకు మోడీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంటే మోడీ ప్రభుత్వం పట్టించుకోదు అని విమర్శించారు.
 
హైదరాబాద్ నగరంలో తాము నిర్వహించిన తిరంగా మార్చ్‌లో జాతీయ జెండా పట్టుకుంటే భయపడి పట్టుకున్నామని అంటున్నారు. అయితే మజ్లిస్  పార్టీ ఎవరికీ భయపడదని అన్నారు. జార్కండ్‌లో ఎన్నికల సమయంలో మావోయిస్టుల బెదిరింపులకు పోలీసులు భయపడ్డారు. కానీ మజ్లీస్ తరపున నేను దూసుకుపోయి అక్కడ ప్రచారం చేశానన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి మా చెల్లి కవిత ఓడిపోవడం బాధ కలిగించిందని ఓవైసీ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments