Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాజెక్టుకు మేకపాటి గౌతం రెడ్డి పేరు ... సీఎం జగన్ వెల్లడి

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:35 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాల తొలి రోజున గవర్నర్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. రెండో రోజైన మంగళవారం ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టులో సగ భాగానికి మంత్రి మేకపాటి గౌతం ప్రాజెక్టుగా నామరకణం చేస్తామని తెలిపారు. 
 
అలాగే, మరో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గౌతం మరణం చాలా లోటని చెప్పారు. ఆయన మరణంపై మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదన్నారు. తన హక్కన సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. తనను గౌతం రెడ్డి అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారనీ, తనకు అత్యంత సన్నిహితుడని, సొంత అన్నలా ఉండేవారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సంతాప సందేశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డితో తమకున్న అనుబంధాన్ని వారు సభలో గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments