Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన మెగాస్టార్!

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:01 IST)
చిరంజీవి… తన అభిమానులను ర‌క్త సంబంధీకులుగా పోలుస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు. అయితే తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్ చేసిన పని మరో సారి అందరి హృదయాల‌ను హ‌త్తుకుంటోంది. 
 
 
విశాఖకు చెందిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు. వెంకట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనిని హైదరాబాద్ పిలిపించి అతనితో 45 నిమిషాలు పాటు మాట్లాడారు. అత‌ని అనారోగ్య విషయం తెలుసుకొని హైదరాబాదులోని ఒమేగా హాస్పిటల్ లో చేర్పించారు.


ఎంత ఖర్చయినా పర్వాలేదు... నా అభిమాని ఆరోగ్యం కుదుట పడాలని ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఒకవేళ కావాలంటే చెన్నై లోని మెరుగైన హాస్పిటల్ కు తరలించడానికి వెనుకాడన‌ని ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తెలియజేశారు చిరంజీవి.  అభిమాని గురించి,  ఈ విధంగా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్న చిరంజీవిపై ఫ్యాన్స్ నీరాజ‌నాలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments