Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సాగర్ తీరంలో అండర్ వాటర్ టన్నెల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపట్టణంలో సముద్రగర్భంలో చేపల ఆక్వేరియంను నిర్మించారు. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్ వాటర్ టెన్నెల్‌లో ఉన్నారు. ఈ అండర్ వాటర్ ఆక్వేరియం వింతలు విశేషాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ ఫిష్ టెన్నెల్‌ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 2 వేలకు పైగా వివిధ రకాలైన చేపలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఈ ఫిష్ టెన్నెల్ ఎగ్జిబిషన్ మూడు నెలల పాటు కొనసాగనుంది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్‌లో ఈ ఫిష్ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ ఆక్వేరియంను చూసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి క్యూకడుతున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్, హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments