Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సాగర్ తీరంలో అండర్ వాటర్ టన్నెల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపట్టణంలో సముద్రగర్భంలో చేపల ఆక్వేరియంను నిర్మించారు. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్ వాటర్ టెన్నెల్‌లో ఉన్నారు. ఈ అండర్ వాటర్ ఆక్వేరియం వింతలు విశేషాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ ఫిష్ టెన్నెల్‌ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 2 వేలకు పైగా వివిధ రకాలైన చేపలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఈ ఫిష్ టెన్నెల్ ఎగ్జిబిషన్ మూడు నెలల పాటు కొనసాగనుంది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్‌లో ఈ ఫిష్ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ ఆక్వేరియంను చూసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి క్యూకడుతున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్, హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments