Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)
డలం 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె పేరు దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30). ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి మరో వ్యక్తి కలిసి మృతి చెందిన మహిళ దగ్గర అప్పులు తీసుకుని ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
 
 
ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష నేత కలిసి ఆమె మృతికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఊరిలో రాజకీయ అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మృతురాలి బంధువులు సాహసించడం లేదు. గతంలోనూ ఇదే వ్యక్తుల వల్ల ఆలంపురం పలు మహిళలు ఇదే స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. 
 
 
మృతురాలు వాయిస్ పేరుమీద ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో ఆమెను భయపెట్టి వాయిస్ చెప్పించారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బంధవులను భయపెట్టి విషయం బయటకు పొక్కకుండా చేసారంటూ ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇటువంటి ఘటనలకు కారణమయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపురం గ్రామ వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments