Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)
డలం 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె పేరు దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30). ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి మరో వ్యక్తి కలిసి మృతి చెందిన మహిళ దగ్గర అప్పులు తీసుకుని ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
 
 
ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష నేత కలిసి ఆమె మృతికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఊరిలో రాజకీయ అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మృతురాలి బంధువులు సాహసించడం లేదు. గతంలోనూ ఇదే వ్యక్తుల వల్ల ఆలంపురం పలు మహిళలు ఇదే స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. 
 
 
మృతురాలు వాయిస్ పేరుమీద ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో ఆమెను భయపెట్టి వాయిస్ చెప్పించారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బంధవులను భయపెట్టి విషయం బయటకు పొక్కకుండా చేసారంటూ ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇటువంటి ఘటనలకు కారణమయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపురం గ్రామ వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments