Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయానికి కరోనా నోటీసులు!

TDP Party Office
Webdunia
బుధవారం, 27 మే 2020 (18:37 IST)
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో వుంది. ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. ఈ భవనం నుంచి పార్టీపరంగా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు. 
 
మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి తహసీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు.
 
కాగా, బుధవారం, గురువారం రెండు రోజుల పాటు తెదేపా మహానాడు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మహానాడును కూడా డిజిటల్ మహానాడుగా జూమ్ యాప్‌లో నిర్వహిస్తోంది. 
 
దీంతో పార్టీ శ్రేణులంతా తమతమ ఇళ్ళలో ఉంటూ ఈ మహానాడును ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ జయంతి వేడుకలు మే 28వ తేదీని పురస్కరించుకుని ఈ మహానాడును ప్తి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments